Posted on 2025-02-05 18:32:53
డైలీ భారత్, గుంతకల్:గుంతకల్లు రైల్వే స్టేషన్ యార్డులో సౌత్ క్యాబిన్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
జిందాల్ నుండి గూటి వైపు వెళ్తున్న బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైలు 13, 14 వ్యాగన్ లు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు వ్యాగన్లు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.
ఈ గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రశాంతి ఎక్సప్రెస్ రైలు ను తిమ్మనచెర్ల లో నిలిపివేశారు. అదే విధంగా హుబ్లీ - విజయవాడ అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును బైపాస్ మీదుగా మళ్లించారు.
మంగళవారం రాత్రి రావాల్సిన వారణాసి రైలు, గుత్తి, విజయవాడలకు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గత వారం రోజులకు క్రితం కూడా గుంతకల్ రైల్వే జంక్షన్ లో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనపై సంబంధిత రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >