Posted on 2024-12-30 12:55:26
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహిం చిన అతి చిన్న వయస్సు రాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింది.
ఏడు పర్వతాలను అధిరోహించే సవాల్ను స్వీకరించిన కామ్య మౌంట్ కిలిమంజారో(ఆఫ్రికా), మౌంట్ ఎల్బ్రస్,యూరపు, మౌంట్ కాజీయాస్కో ఆస్ట్రేలియా,మౌంట్ అకాన్ కాగువాదక్షిణ అమెరికా మౌంట్ డెనలిఉత్తర అమెరికామౌంట్ ఎవరెస్ట్ ఆసియా మౌంట్ విన్సన్ అంటార్కటికాలను విజయ వంతంగా అధిరోహించింది.
తన తండ్రి కమాండర్ కార్తికేయన్తో కలసి మౌంట్ విన్సన్ చేరుకున్న కామ్య డిసెంబర్ 24న సప్త పర్వా తాధిరోహణ సవాల్ను పూర్తి చేసింది. ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న కామ్య..
ఆమె తండ్రి కమాండర్ కార్తికేయన్ను భారతీయ నేవీ అభినందించింది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం చేరుకోవడాన్ని తన తదుపరి లక్ష్యంగా కామ్య నిర్దేశించుకుంది..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >