Posted on 2024-11-06 18:51:51
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో కలిసి కొత్తగూడెం మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తన కుమారుడి పెళ్లికి రావలసిందిగా కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ఆహ్వానించారు
సీతామహాలక్ష్మీ ప్రథమ పుత్రుడు జినిత్ పెళ్లి ఈనెల 10వతేదీన జాగు నర్సింహామూర్తి (Late)-పద్మల కనిష్ఠ పుత్రిక ఈశ్వరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లులో జరుగుతుంది,వీరి రిసెప్షన్ 13వతేదీ సాయంత్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు
ఈ శుభ కార్యాలకు రావలసిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్రతో కలిసి సీతామహాలక్ష్మీ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ కి పెళ్లి పత్రికను అందజేశారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >