Posted on 2024-11-06 18:25:29
డైలీ భారత్, వేములవాడ: ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ వేములవాడ లో మండల విద్యాధికారి భూక్య బన్నాజీ చేతుల మీదుగా విద్యా మహాసభల పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. డిసెంబర్ 1 మరియు రెండవ తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల విద్యా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పిట్టల దేవరాజు మరియు ప్రధాన కార్యదర్శి M.P.R అజయ్ కుమార్ అసోసియేట్ అధ్యక్షులు మారంపల్లి రాజయ్య, కార్యదర్శి కట్కూరి ముఖేష్, వంకాయల లక్ష్మీ రాజం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >