Posted on 2024-11-06 18:19:52
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల గీతానగర్ సిరిసిల్ల లో చదువుతున్న విద్యార్థులు కబడ్డీ లో టీ. రీశ్వంత్, ఐ. దీపక్ మరియు యోగ లో లిఖిత ఎంపిక, విద్యార్థులు ఆటలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు L. శారదా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ టీ. సురేష్ ను ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ,పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అభినందించారు. వీరు ఈనెల 7 నుండి 9 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే కబడ్డీ పోటీల లో విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది SGF సెక్రటరీ నర్రా శ్రీనివాస్ రెడ్డి తెలియజేయడం జరిగింది వీరి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >