Posted on 2024-11-06 18:54:53
డైలీ భారత్, హైదరాబాద్ : అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్ ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేపట్టిన తర్వాత ఆ సమాచారాన్ని అంతా డిజిటలైజ్ చేస్తామన్నారు. ఈ సర్వేలో సేకరించిన కుటుంబాల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూల్లను జాగ్రత్తగా భద్రపరుస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >