Posted on 2024-10-30 15:34:08
24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి
డైలీ భారత్, డెస్క్:తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నూతన ఛైర్మన్గా టీవీ - 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి ఐదుగురికి, తమిళనాడుకు నుంచి ఇద్దరికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది.టీటీడీ బోర్డు సభ్యులు : -
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)జాస్తి పూర్ణ సాంబశివరావుశాంతారామ్శ్రీసదాశివరావు నన్నపనేనిజంగా కృష్ణమూర్తికోటేశ్వరరావుమల్లెల రాజశేఖర్ గౌడ్జానకీ దేవి తమ్మిశెట్టినన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)సుచిత్ర ఎల్ల (తెలంగాణ)కృష్ణమూర్తి ( తమిళనాడు)పి.రామ్మూర్తి (తమిళనాడు)దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)జస్టిస్ హెచ్ఎల్ దత్ (కర్ణాటక)నరేశ్కుమార్ ( కర్ణాటక)డా.అదిత్ దేశాయ్ (గుజరాత్)శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >