Posted on 2024-10-29 05:22:14
డైలీ భారత్, బిజినెస్ న్యూస్:దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.1,341 కోట్లతో పోలిస్తే, ఇది దాదాపు 3 రెట్లు (168%) అధికం. కంపెనీ ఆదాయాలు 12% అధికమై రూ.41,473 కోట్లకు చేరాయి. భారత్, ఆఫ్రికా వ్యాపారాల ఆకర్షిణీయ పనితీరు ఇందుకు దోహదం చేసింది. ఎయిర్టెల్ భారత కార్యకలాపాల విభాగ ఆదాయం రూ.31,561 కోట్లుగా నమోదైంది.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >