Posted on 2024-10-29 09:52:14
డైలీ భారత్, బిజినెస్ న్యూస్:దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.1,341 కోట్లతో పోలిస్తే, ఇది దాదాపు 3 రెట్లు (168%) అధికం. కంపెనీ ఆదాయాలు 12% అధికమై రూ.41,473 కోట్లకు చేరాయి. భారత్, ఆఫ్రికా వ్యాపారాల ఆకర్షిణీయ పనితీరు ఇందుకు దోహదం చేసింది. ఎయిర్టెల్ భారత కార్యకలాపాల విభాగ ఆదాయం రూ.31,561 కోట్లుగా నమోదైంది.
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >