| Daily భారత్
Logo




దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్

News

Posted on 2024-10-27 17:48:33

Share: Share


దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఉమ్మడి జిల్లావైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాపిని భాగ్యమ్మ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పాపిన్ని మోహన్ రావు  తల్లి(భాగ్యమ్మ ) దశదిన కర్మ కార్యక్రమానికి  వైరా శాసనసభ్యులు  జూలూరుపాడు మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రోకటి సురేష్ , పాపిన్ని జనార్ధన్ , రామిశెట్టి రాంబాబు ,  తాళ్లూరి వీరయ్య, తాళ్లూరి అచ్చయ్య ,బాదావత్ సామ్య , తదితరులు  కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >