| Daily భారత్
Logo




తాగిన మైకంలో కన్న కూతుర్ని అమ్మేసింది

News

Posted on 2024-10-24 11:38:35

Share: Share


తాగిన మైకంలో కన్న కూతుర్ని అమ్మేసింది

డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వేములవాడకు చెందిన శ్యామల అనే మహిళకు ఐదుగురు పిల్లలు కాగా, అందులో తన 10 నెలల చిన్నారిని జగిత్యాలకు చెందిన ఓ మహిళకు కల్లు తాగిన మైకంలో రూ. లక్షకు విక్రయించింది. మైకం నుండి తేరుకున్న అనంతరం శ్యామల తన పాపను ఎవరో అపహరించారని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. కాగా పోలిస్ విచారణలో అసలు విషయం బయటపడింది.

Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >