Posted on 2024-10-23 19:56:05
డైలీ భారత్, పెద్దనాగారం: ఈ రోజు నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం ప్రాథమిక పాఠశాల ను మండల విద్యాశాఖాధికారి B. రాంమోహన్ రావు ప్రార్థన సమయంలో సందర్శించడం జరిగింది.
ఈ సందర్శన లో భాగంగా విద్యార్థుల హాజరు, వివిధ రకాల రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది . పెద్దనాగారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెలలో శెలవులు ఎక్కువగా వినియోగించుకోవడం పట్ల ఆక్షేపణ తెలియజేశారు.
పాఠశాల లో తరగతి గది , పరిసరాలు పరిశుభ్రంగా లేవని , పాఠశాల లో Scavenger నియామకం ఎందుకు చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
అనంతరం ప్రాథమిక పాఠశాలలు అమర్ సింగ్ తండా , వస్రాం తండా , గోల్ తండా లను సందర్శించారు.
ఈ సందర్శన లో పెద్దనాగారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జానకి సుమన , సీఆర్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >