| Daily భారత్
Logo




శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించిన భరత్-శ్రీవాణి దంపతులు

News

Posted on 2024-10-23 13:43:00

Share: Share


శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించిన భరత్-శ్రీవాణి దంపతులు

డైలీ భారత్, నర్సింహులపేట: మండల కేంద్రం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద బుధవారం మేరుగు సత్యనారాయణ కుమారుడు భరత్-శ్రీవాణి దంపతులు స్వామి వారికి పాదాలు, వెండి పూలు మరియు పీఠం రూ 50 వేల విలువగలవి సంప్రోక్షణ చేసి స్వామి వారికి సమర్పించారు.

ఈ కార్యక్రమం లో ఆలయ ఈ ఓ వేణుగోపాల్, మేరుగు సత్యనారాయణ - విజయ దంపతులు మరియు బైరి రమేష్ అర్చకులు శ్రీ నందనచార్యులు, రామాచార్యులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >