Posted on 2024-10-23 13:43:00
డైలీ భారత్, నర్సింహులపేట: మండల కేంద్రం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద బుధవారం మేరుగు సత్యనారాయణ కుమారుడు భరత్-శ్రీవాణి దంపతులు స్వామి వారికి పాదాలు, వెండి పూలు మరియు పీఠం రూ 50 వేల విలువగలవి సంప్రోక్షణ చేసి స్వామి వారికి సమర్పించారు.
ఈ కార్యక్రమం లో ఆలయ ఈ ఓ వేణుగోపాల్, మేరుగు సత్యనారాయణ - విజయ దంపతులు మరియు బైరి రమేష్ అర్చకులు శ్రీ నందనచార్యులు, రామాచార్యులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >