Posted on 2024-10-19 08:14:10
దాడి చేసిన ఏడుగురుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం కేంద్ర పరిధిలోని గురువారం రాత్రి జగదంబా పాన్ సెంటర్ వద్ద .రిపోర్టర్ సుదర్శన్ పై ఏడుగురు వ్యక్తులు పైశాచికంగా బీరు బాటిల్ తో దాడి చేయగా .స్పృహ తప్పి పడిపోయి నాడు చుట్టుపక్కల వారు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ .సంఘటన స్థలానికి .చేరుకొని దాడి చేసిన ఏడుగురు తో పాటు వారికి సహకరించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది . వారిని కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో జిల్లా ఎస్పీని కలుస్తామని జర్నలిస్టులపై దాడులను. అరికట్టాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని. జర్నలిస్టుల సంఘం పోరం అధ్యక్షులు కొప్పుల రమేష్ డిమాండ్ చేసినారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >