Posted on 2024-10-11 20:09:45
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నూతన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తనపై నమ్మకం ఉంచి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఈ పదవీ ఇవ్వడం సంతొషంగా ఉందన్నారు.ఇంకా కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వాళ్లకు సహాయ పడుకుంటూ ప్రభుత్వం పరంగా ఏ సహాయమైనా చేయడానికి తను కృషి చేస్తానని ఎలుగంటి మధు సూదన్రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన వెనువెంట ఉంటూ వాళ్లకు సాయ పడేందుకు ముందుంటానని పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >