Posted on 2024-10-11 20:08:20
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఓ పోలీసు ఆఫీసర్ షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహించడం విమర్శలకు దారి తీసింది.
షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద డ్యూటీ చేయడంపై దుర్గమ్మ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవానీ భక్తులు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >