Posted on 2024-10-09 23:16:30
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపల్ 18వ వార్డ్ శ్రీనగర్ కాలనిలో వెలసిన అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. పూజ కార్యక్రమం అనంతరం వారికి కమిటీ సభ్యులు శాలువా తో కాలనీ కమిటీ అధ్యక్షుడు జమాల్పూర్ చందూలాల్, నాగరాజులు శాలువతో సన్మానించారు.. చిన్నపిల్లలు వివిధ దుర్గామాత, సరస్వతి, మరియు ఇతర వేశదరణతో ఉన్న చిన్నారులను చూసి ఆనందించారు.. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీను, బాలు, సాయి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >