Posted on 2024-10-09 21:20:01
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,మాజీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా.గడల.శ్రీనివాసరావు పిలుపు మేరకు,శ్రీనగర్ కాలనీ,3వ లైన్ లో గల జనహిత ప్రాంగణంలో తెలంగాణలో పూల పూజించే పండుగను,కొత్తగూడెం ఆడపడుచులు 8వరోజు వెన్నముద్ద బతుకమ్మను ఆట,పాటలతో,కోలాటాలతో సంతోషంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో డా.జి.యస్.ఆర్.ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు.జోగారావు, ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి.అంజి,ట్రస్ట్ సభ్యులు ఆరెల్లి.శ్రీనివాస్,బి.వి.వి.సత్యనారాయణ పాలుగోన్నారు
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >