Posted on 2024-10-09 07:56:47
డైలీ భారత్, మాసాయిపేట: హైదరాబాదులో జరిగిన 35 వ పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో మాసాయిపేట మండలం నుండి బాగాన్నగారి బాగారెడ్డి మరియు కాసుల హరిరంజన్ శర్మ పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికకావడం జరిగినది.
ఈ సందర్భంగా పి.ఆర్.టి.యు మాసాయిపేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి దయాకర్, మండల కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు,శ్రీశైలం, బాలమణి, రాష్ట్రస్థాయిలో ఎన్నికైన వారికి అభినందనలు తెలుపడం జరిగినది.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >