Posted on 2024-10-08 17:12:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా నియామకమైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డిని మంగళవారం తన స్వగృహంలో షాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకునూరి నర్సింలు,బైరమోని స్వామి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువా తో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్భంగా చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వాళ్లకు సహాయ పడుకుంటూ ప్రభుత్వం పరంగా ఏ సహాయమైనా చేయడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >