Posted on 2024-10-02 20:29:14
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ హ్యూందయ్ షోరూం వద్ద గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి, చల్లా ఉమా మహేశ్వరి గంజాయి అమ్ముతున్నారు. గంజాయిని తంగెళ్ల ప్రభుచరణ్కు కు గంజాయిని ఎిక్రయిస్తుండగా ఎశ్వసనీయ సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 గంజాయి ప్యాకెట్లు, ఒక ఆక్టీవా వాహనం, మూడు సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >