Posted on 2024-10-01 16:57:04
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెత్త కుప్పులను ఎప్పటికప్పుడే తరలించాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుజాత, కీత్తపేట డిఎజన్ కార్చీరేటర్ నాయికేటి పవన్ కుమార్ సూచించారు. మంగళవారం కొత్తపేట డివిజన్లోని వార్డు కార్యాలయం వద్ద కార్మికులకు చెత్త సేకరించే రిక్రాలను డీసీ, కార్చీరేటర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటైజేషన్ డీఈ చందన, బుచ్చయ్య, నాయకులు నీరంకి రఎి, తోట మహేందర్ యాదవ్ పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >