Posted on 2024-09-22 11:37:28
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్థానంలో 945కిలోల నెయ్యిని సీజ్ చేసినట్లు ఆహార భద్రతాధికారి అప్పారావు వెల్లడించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో దేవాలయంలో తనిఖీలు చేశామని ఆయన తెలిపారు. సీజ్ చేసిన నెయ్యి ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి సరఫరా అయ్యిందని శాంపిల్స్ కోసం ల్యాబ్ కు పంపించామని వివరించారు. లడ్డూ తయారీలో వాడే ఇతరపదార్థాలను కూడా ల్యాబ్ కు పంపామని పేర్కొన్నారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >