Posted on 2024-09-22 11:32:50
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్:తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనకు ప్రాయశ్చితంగా ఆదివారం నుంచి 11 రోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వర స్వామిలో పవన్ దీక్ష తీసుకోనున్నారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష అనంతరం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >