Posted on 2024-09-19 18:15:31
డైలీ భారత్, రాజస్థాన్ : రాజస్థాన్ లోని దౌసలో రెండేళ్ల బాలిక బోరుబావిలో పడింది. 35 అడుగుల లోతులో పడిన బాలికను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి.
సుమారు 18 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >