Posted on 2024-09-19 11:52:17
డైలీ భారత్, తెలంగాణ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ అమోదించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యయుతంగా మార్చే దిశగా కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ కమిటికి నాయకత్వం వహించినందుకు, అన్ని వర్గాలతో విస్తృత చర్చలు జరిపినందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అభినందనలు తెలిపారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >