Posted on 2024-09-18 10:50:29
డైలీ భారత్, భద్రాద్రి, కొత్తగూడెం: ఇటీవల అనారోగ్యంతో మరణించిన తాళ్లూరి హనుమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సాయం చేశారు.
ఈరోజు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీకి చెందిన తాళ్లూరి హనుమయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్ (2000రూ) పాపిన్ని జనార్ధన్ రావు (50 కేజీలు బియ్యం) రామిశెట్టి రాంబాబు ,ధర్మరాజుల శంకరయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య,గుమ్మడి వెంకటేశ్వర్లు, షేక్ సుభాని (1000రూ) పాపిన్ని గోపాలరావు, ధర్మరాజుల రాఘవలు, బలుగూరి నరసింహారావు, పాపిన్ని మధు కిరణ్,నాగేశ్వరరావు, కిషన్, మరియు తదితరులు పాల్గొన్నారు..
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >