Posted on 2024-09-17 22:39:34
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకులు కేశంపేట్ మాజీ ఎంపీపీ ఎల్గానమోని రవీందర్ యాదవ్జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి హాజరై రవీందర్ యాదవ్ ను శాలువాతో సన్మానించి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరేశం గుప్త,ప్రశాంత్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,కృష్ణ,రాములు నాయక్,రాజేష్ కాయక్,వేరయ్య,శ్రీశైలం,రవి గౌడ్ సత్యం గౌడ్,శ్రీశైలం,కుమార్,నర్సింలు,మహేష్,నరేష్,సత్యం,కుమార్,మల్లేష్,శ్రీకాంత్,జగన్ తదితరులు పాల్గొన్నారు
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >