Posted on 2024-09-13 08:45:06
డైలీ భారత్, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లామున్నేరు వరద బాధితులకు అండగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నరసాపురం ఇమ్మానుయేలు ప్రార్ధన మందిరం పాస్టర్ ఎం . కబీర్ దాసు పలు కుటుంబాలకు నిత్యవసర సరుకులు సామాగ్రి పంపిణీ చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో మున్నేరు వరద బాధితులకు మా వంతు సహాయ సహకారాలు తప్పక ఉంటాయని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎం కబీర్ దాస్, విక్టర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >