Posted on 2024-09-11 08:38:12
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అక్కిగారి శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలుసుకొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్కిగారి శ్రీధర్ మాట్లాడుతూ.... షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల సంఘం చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి పైకి ఎదగారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అత్యంత సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గం కీర్తి ప్రతిష్టలను ఆయన ఇనుముడింప చేస్తున్నారని కొనియాడారు..
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >