Posted on 2024-09-11 12:09:38
డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని చేగుంట పట్టణం లో పుర్ర ఆగం భార్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొన్నా చేగుంట పట్టణ తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా కుటుంబానికి 5000, రు ఆర్థిక సాయం చేయడం జరిగింది.
మరియూ చేగుంట పట్టణ పారిశుద్ధ్య కార్మికుడు రామచందర్ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు 3,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన చేగుంట మండల తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >