Posted on 2024-09-11 08:39:38
డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని చేగుంట పట్టణం లో పుర్ర ఆగం భార్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొన్నా చేగుంట పట్టణ తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా కుటుంబానికి 5000, రు ఆర్థిక సాయం చేయడం జరిగింది.
మరియూ చేగుంట పట్టణ పారిశుద్ధ్య కార్మికుడు రామచందర్ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు 3,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన చేగుంట మండల తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >