Posted on 2024-09-10 19:04:05
చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టిన ఆవుల రాజిరెడ్డి
చాకలి ఐలమ్మ ఆశయాలు వర్ధిల్లాలి అనే నినాదాలు చేసిన రాజిరెడ్డి
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి స్థానిక మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సందర్శించి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నినాదాలు చేశారు అనంతరం ఈ సందర్భంగా స్థానిక మాసాయిపేట గ్రామంలో ఆవుల రాజిరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ 1985 చాకలి ఐలమ్మగా ప్రసిద్ధి చెందింది , తెలంగాణ తిరుగుబాటు సమయంలో భారతీయ విప్లవ నాయకురాలు అని అన్నారు అనంతరం
తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య ప్రభువులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు సమయంలో విస్నూర్ దేశ్ముఖ్ అని పిలువబడే జమీందార్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆమె చేసిన ధిక్కార చర్య చాలా మందికి స్ఫూర్తిగా నిలించింది అని తెలిపారు అదేవిధంగా
చిట్యాల ఐలమ్మ 1895లో నేటి తెలంగాణలోని వరంగల్ జిల్లా కృష్ణాపురంలో ఓరుగంటి మల్లమ్మ మరియు సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించింది. ఆమె రజక కులానికి చెందినది అని పేర్కొన్నారు అనంతరం
ఐలమ్మ 11 సంవత్సరాల వయస్సులో చిట్యాల నరసింహతో వివాహం జరిగింది ఈ దంపతులకు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. కెరీర్
1940 మరియు 1944 మధ్య విస్నూర్లో దేశ్ముఖ్ మరియు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఐలమ్మ ఎర్ర జెండాను ఎగురవేసింది
ఆమె ఆంధ్ర మహాసభతో పాటుభారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు అని అన్నారు
ఆమె నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుకుగా పనిచేసింది మరియు నిజాంకు సహకరించిన భూస్వామ్య భూస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఆమె ఇల్లు కేంద్రంగా ఉంది
మరణం ఐలమ్మ అనారోగ్యంతో పాలకుర్తిలో 1985 సెప్టెంబర్ 10న మరణించిందని మాట్లాడారు అనంతరం వెల్దుర్తి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి మాసాయిపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్, మాజీ తాజా ఉపసర్పంచ్ ఉదండపురం నాగరాజు, మాజీ వార్డు సభ్యులు గ్రామ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు ముక్కాదశరథ, జగదీష్ గౌడ్, పెరుమల రమేష్, తదితరులు పాల్గొన్నారు
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >