Posted on 2024-09-10 23:05:42
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ అంబెడ్కర్ భావన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, నియోజకవర్గనికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారు ఆయన పేరుకొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >