Posted on 2024-09-09 19:14:50
డైలీ భారత్, విజయవాడ: విజయవాడలోని అజిత్సింగ్ నగర్ లో వరద బాధితుడి చెంపపై కొట్టిన VRO జయలక్ష్మి.
వాటర్ బోటిల్, భోజనం, బియ్యం అడిగితే పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన.
బాధితుడు వీడియో తీస్తుండగా చెంప చెల్లుమనిపించిన VRO జయలక్ష్మి.
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పినా సచివాలయ 259 వార్డు VRO జయలక్ష్మి బాధితులను పట్టించుకోవటం లేదంటూ నిరసన.
VRO జయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >