| Daily భారత్
Logo




ఐదో రోజు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి ప్రచారం

News

Posted on 2023-11-08 18:57:41

Share: Share


ఐదో రోజు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి ప్రచారం

డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్ల లో బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో భాగంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు. 

ఐదవ రోజు విజయవంతంగా కొనసాగిన సిరిసిల్ల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ్మ  పాదయాత్ర ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నియంత పాలన అంతం చేయడానికి యావత్ సమాజం ఒకటైందని రాణి రుద్రమ్మ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీను , గరిపే ప్రభాకర్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి వంగ అనిల్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్, శిరస్వాల్ కైలాష్, తడుక విజయ్ ,కొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. 

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్డీవో..

Posted On 2026-04-21 16:08:22

Readmore >