| Daily భారత్
Logo




తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్‌ గౌడ్

News

Posted on 2024-09-06 17:34:18

Share: Share


తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్‌ గౌడ్

డైలీ భారత్, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న మహేష్ కుమార్‌ గౌడ్‌ కు కాంగ్రెస్ అధిష్టానం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్‌ గౌడ్‌ సీఎం రేవంత్‌ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితుడిగా పేరు పొందారు. మహేష్ కుమార్ గౌడ్‌ ఎంపికపై రెండు వారాల క్రితమే కసరత్తు పూర్తి చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


#mahesh Kumar goud

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >