Posted on 2026-05-04 19:56:57
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఇ రోజు మూడు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల లెక్కింపులో బిజెపి పార్టీ గెలిసినందున ఈరోజు దమ్మపేట హెడ్ క్వార్టర్..వైఎస్ఆర్ విగ్రహం సెంటర్లో స్థానిక బిజెపి నాయకుల ఆధ్వర్యంలో సీట్లు పంచుతూ,టపాసులు కాలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగినది,నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందని,రానున్న రోజుల్లో తెలంగాణలో వచ్చేది బిజెపి పార్టీ అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,బిజెపి సీనియర్ నాయకులు ధారా నాగేశ్వరావు ,మైనార్టీ నాయకులు షేక్ బాజీ గారు,కారం రత్నకుమారి ,శ్రీనివాసరావు ,శ్రీకాంతు,తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >