Posted on 2023-11-05 08:53:48
డైలీ భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చాక్పెల్లికి చెందిన సయ్యద్ కరీం తన తండ్రి పేరిట ఉన్న ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కిరణ్ను ఆశ్రయించాడు.
ఆయన జూనియర్ అసిస్టెంట్ను కలువాలని సూచించారు. దీంతో కరీం జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ను కలిశాడు. పని కావాలంటే రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులు గత నెల 31న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం కార్యాలయంలో రూ.8 వేలు లంచం ఇస్తుండగా.. ఆ నగదును జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ తీసుకోకుండా ప్రైవేట్ అసిస్టెంట్ రాజు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసును నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >