| Daily భారత్
Logo




అక్రమ కార్యకలాపాలపై పోలీసు నిఘా : ఏసిపి రంగస్వామి

News

Posted on 2024-08-09 21:13:15

Share: Share


అక్రమ కార్యకలాపాలపై పోలీసు నిఘా : ఏసిపి రంగస్వామి

షాద్ నగర్ పట్టణంలో విస్తృత తనిఖీలు చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగస్వామి

వ్యాపార సంస్థలు, లాడ్జిలు, ఇతర వ్యాపార సముదాయాలలో భారీగా తనిఖీలు

డ్రగ్స్, గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాలపై డేగ కన్ను

ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో ప్రజల రక్షణ కోసం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ కార్యకలాపాలపై

అసాంఘిక శక్తులపై నిరంతరం పోలీసుల డేగ కన్ను ఉంటుందని షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎసిపి రంగస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు నిరంతరంగా ఆయా వ్యాపార కార్యకలాపాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వీటితోపాటు పట్టణంలో రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కిరాణా షాపులు పాన్ షాపులు లాడ్జిలు ఇతర వ్యాపార సముదాయాలలో భారీగా పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాపులు పాన్ షాపులలో గుట్కా ఇంకా ఇతర మత్తు పదార్థాల అమ్మకాలపై ఎసిపి రంగస్వామి ఆరా తీశారు. పట్టణ సీఐ విజయ్ కుమార్ తో పాటు రూరల్ సిఐ సత్యనారాయణతో కలుపుకొని మొత్తం వందమంది సిబ్బందితో పట్టణంలో వ్యాపార కార్యకలాపాలపై పోలీసులు జల్లెడ పట్టారు. 

అక్రమ కార్యక్రమాలపై నిఘా.. ఏసిపి

అక్రమ కార్యకలాపాలపై పోలీసులు పెద్ద ఎత్తున నిఘా సాధించినట్లు స్థానిక ఏసిపి రంగస్వామి తెలిపారు. పట్టణంలో జరుగుతున్న సోదరులపై మీడియా ఏసీపీ రంగస్వామి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలతో పాటు డ్రగ్స్ గుట్కా ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. లాడ్జింగ్ లలో అపరిచిత వ్యక్తుల ఆశ్రయం, రద్దీ ప్రాంతాలలో దొంగలు పాత నేరస్తుల కదలికలు అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఎసిపి తెలిపారు. సాధారణ తన హీరో భాగంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్ అదేవిధంగా శంషాబాద్ డిసిపి రాజేష్ ఆదేశాల మేరకు పట్టణంలో గట్టి పోలీసునిగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించవచ్చని వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి నిషేధిత గుట్కా ఇతను మత్తు పదార్థాలను వాడకూడదని అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకూడదని ఏసీపీ హెచ్చరించారు. నిరంతరం ప్రజల సహాయార్థం పోలీసులు పని చేస్తారని తెలిపారు. ఇలాంటి అనుమానాలు ఉన్న పోలీసు దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు..

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >