డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో జడ్చర్ల రోడ్డులో పద్మావతి కన్వెన్షన్ హాల్ నందు క్లాసిక్ రెసిడెన్సీ లగ్జరీ రూమ్స్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.
News
క్లాసిక్ రెసిడెన్సీ లగ్జరీ రూమ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్