Posted on 2024-08-08 21:09:16
డైలీ భారత్, హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్ నల్లకుంట విద్యా నగర్ లో ఓ వింత ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైకి పాము విసిరింది ఓ మహిళ. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యా నగర్ వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసింది ఓ మహిళ.
కానీ డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడు. దాంతో ఆగ్రహంకి గురైన మహిళా బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసం అయ్యింది. ఆ కారణంగా బస్సు ఆపి డ్రైవర్ మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా… బస్సు డ్రైవర్ పైకి తన వద్ద ఉన్న పామును విసిరింది సదరు మహిళ. ఇక భయంతో ఖంగుతిని అక్కడి నుండి పారిపోయిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >
నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ చేసిన జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Posted On 2026-03-13 14:50:53
Readmore >
గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు
Posted On 2026-03-13 13:26:57
Readmore >
జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
Posted On 2026-03-13 13:16:52
Readmore >