Posted on 2023-11-04 07:44:04
డైలీ భారత్, తెలంగాణ: మేడిగడ్డ ప్రాజక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి బట్టబయలు అయిందంటూ షెకావత్ విమర్శించారు.కేసీఆర్ ధనదాహం, అవినీతి, దురాశ కారణంగా.. లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు ఫొటోలు, వీడియోలు, డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికను షెకావత్ ట్వీట్ చేశారు.
భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి
Posted On 2026-02-14 08:27:20
Readmore >
జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి
Posted On 2026-02-14 07:54:12
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
Posted On 2026-02-14 07:47:12
Readmore >
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >