Posted on 2023-11-04 07:42:28
డైలీ భారత్, తెలంగాణ: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పోలీసుల తనిఖీలు మరింత ముమ్మరం చేసాయి. ప్రతి చెక్ పోస్ట్ వద్దే కాకుండా రోడ్ల ఫై కూడా ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తూ..ఆధారాలు లేని డబ్బు , బంగారాన్ని పట్టుకొని సీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలో అధికార పార్టీ నేతల వాహనాలను సైతం తనిఖీలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా ఈరోజు సీఎం కేసీఆర్ నేడు బైంసా, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో సభల కోసం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బయలుదేరారు. ఈ సమయంలో కేంద్ర బలగాల నిఘా బృందం కేసీఆర్ కాన్వాయ్ని తనిఖీ చేసింది. ఇటీవల మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ల కాన్వాయ్లను కూడా అధికారులు తనిఖీ చేశారు.
జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి
Posted On 2026-02-14 07:54:12
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
Posted On 2026-02-14 07:47:12
Readmore >
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >