Posted on 2023-11-04 06:42:28
డైలీ భారత్, తెలంగాణ: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పోలీసుల తనిఖీలు మరింత ముమ్మరం చేసాయి. ప్రతి చెక్ పోస్ట్ వద్దే కాకుండా రోడ్ల ఫై కూడా ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తూ..ఆధారాలు లేని డబ్బు , బంగారాన్ని పట్టుకొని సీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలో అధికార పార్టీ నేతల వాహనాలను సైతం తనిఖీలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా ఈరోజు సీఎం కేసీఆర్ నేడు బైంసా, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో సభల కోసం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బయలుదేరారు. ఈ సమయంలో కేంద్ర బలగాల నిఘా బృందం కేసీఆర్ కాన్వాయ్ని తనిఖీ చేసింది. ఇటీవల మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ల కాన్వాయ్లను కూడా అధికారులు తనిఖీ చేశారు.
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >
గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
Posted On 2026-03-31 10:55:55
Readmore >
కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
Posted On 2026-03-31 10:54:41
Readmore >
హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-03-31 10:53:12
Readmore >
కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Posted On 2026-03-31 08:48:45
Readmore >