Posted on 2024-08-06 17:06:22
డైలీ భారత్, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ సిద్ధాంత కర్త,ప్రో. జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు అనంతరం మాజీ (మంత్రి) రాజన్న సిరిసిల్ల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కెపి వివేకానంద, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎర్రబెల్లి దయాకరరావు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొనడం జరిగిందని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >