Posted on 2024-07-28 15:14:33
ఫరూఖ్ నగర్ మండల పరిధి లోని భీమారం గ్రామంలో బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మన తెలంగాణ లో సంప్రదాయాలకు ప్రత్యేక గా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని, ఆ అమ్మవారి దయ అందరిపై వుండాలని అందరినీ చల్లగా చూడాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.ఫరూఖ్ నగర్ మండల పరిధి లోని భీమారం గ్రామంలో మైసమ్మ భోనాల పండుగలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి . పెద్ద ఎత్తున స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ఉప అధ్యక్షులు వీరేశం గుప్త,మాజీ సర్పంచ్ రాములు నాయక్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షులు వీరేశం, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శోభన్ బాబు,శ్రీనివాస్ గౌడ్,కృష్ణ,నరేష్ చారీ,శ్రీశైలం యాదవ్,శ్రీను,రమేష్ చెన్నయ్య యాదవ్ సత్యంయాదవ్,మహేష్, ప్రశాంత్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >