| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం

డైలీ భారత్, ఒలింపిక్స్ న్యూస్: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం దక్కింది. యువ షూటర్ మను బాకర్ 10మీ ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా సృష్టించింది.

Previous ప్రధానమంత్రి మన్ కీ బాత్ 112వ ఎపీసోడ్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Next గో సేవ మహా పుణ్యకార్యం...గురూజీ పూజ్య శ్రీ రమేష్ బాయ్ ఓజా
ADVERTISEMENT