Posted on 2024-07-25 19:37:21
డైలీ భారత్, న్యూ ఢిల్లీ:ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాల యాన్ని గురువారం ఉదయం రాష్ట్రపతి ముర్ము సందర్శించారు.
ఈ సందర్భంగా స్కూల్ బీ లోని విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన రాష్ర్టపతి.. విద్యార్థులకు పాఠాలు కూడ బోధించారు.
ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా పాఠశాలలో అందుతున్న విద్య, ఇతర సౌకర్యాల గురించిన వివరా లు అడిగి తెలుసుకున్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >