Posted on 2024-07-25 15:24:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 2014 బడ్జెట్లో 10.8 % విద్యారంగానికి నిధులు కేటాయించగా అది క్రమేణా తగ్గుతూ వస్తూ ఈసారి 7.31 %(₹21292 కోట్లు) నిధులు మాత్రమే కేటాయించారు. దేశంలో ఢిల్లీ 22% అస్సాం 20% హిమాచల్ ప్రదేశ్ 19% బీహార్ 19.7% రాజస్థాన్ 19.5% చత్తీస్గడ్ 19.4% మన కన్నా అత్యధిక నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్నాయి. భారతదేశంలో మొదటి 20 రాష్ట్రాల్లో అతి తక్కువ విద్యారంగా బడ్జెట్ కేటాయింపులు తెలంగాణలో మాత్రమే జరిగాయి. ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు బడ్జెట్ లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
పాకాల శంకర్ గౌడ్
జిల్లా అధ్యక్షులు
గుండమనేని మహేందర్ రావు
జిల్లా ప్రధాన కార్యదర్శి
TSUTF రాజన్న సిరిసిల్ల .
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >