| Daily భారత్
Logo




అనుమానంతో భార్యను కత్తెరతో పొడిచి హత్య చేసిన భర్త

News

Posted on 2024-07-21 18:25:27

Share: Share


అనుమానంతో భార్యను కత్తెరతో పొడిచి హత్య చేసిన భర్త

డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: నిడదవోలులో దారుణ ఘటన చోటుచేసుకుంది అనుమానంతో భార్యను దారుణంగా కత్తెరతో పొడిచి హత్య  చేశాడు ఓ భర్త

నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో భార్యపై అనుమానంతో మిషన్ కత్తెరతో భార్య నవ్యను హత్య చేసినభర్త

నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 11 సంవత్సరాల క్రితం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో వివాహం అయింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. ఐతే గత కొన్ని రోజులుగా చిరంజీవి భార్య వేరే వ్యక్తి తో సన్నిహితంగా ఉంటుంది అన్న అనుమానం పెంచుకున్నాడు. 

గత రాత్రి ఈ విషయం పై గొడవ పడి భార్య నవ్యను భర్త చిరంజీవి హత్య చేశాడని, నవ్య తండ్రి వెలగం శ్రీను నిడదవోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >
Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >