| Daily భారత్
Logo




సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

News

Posted on 2024-07-21 16:41:04

Share: Share


సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

భక్తులకు వస్త్రాలు పంపిణీ

ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని  పిలుపు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: గురు పౌర్ణమి పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని షిరిడి శ్రీ సాయి బాబా  దేవాలయంలో ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మంలో గురు పౌర్ణమి  పర్వదినానికి ఓ ప్రత్యేకత ఉందని, ఈ రోజున తమ గురువులను పూజించుకుంటే  మంచి జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఇష్టదైవాన్ని పూజించాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే  దేవాలయం వద్ద పలువురు భక్తులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.


Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >