Posted on 2024-07-21 16:41:04
భక్తులకు వస్త్రాలు పంపిణీ
ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని పిలుపు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: గురు పౌర్ణమి పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని షిరిడి శ్రీ సాయి బాబా దేవాలయంలో ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మంలో గురు పౌర్ణమి పర్వదినానికి ఓ ప్రత్యేకత ఉందని, ఈ రోజున తమ గురువులను పూజించుకుంటే మంచి జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఇష్టదైవాన్ని పూజించాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే దేవాలయం వద్ద పలువురు భక్తులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >