Posted on 2024-07-21 13:11:04
భక్తులకు వస్త్రాలు పంపిణీ
ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని పిలుపు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: గురు పౌర్ణమి పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని షిరిడి శ్రీ సాయి బాబా దేవాలయంలో ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మంలో గురు పౌర్ణమి పర్వదినానికి ఓ ప్రత్యేకత ఉందని, ఈ రోజున తమ గురువులను పూజించుకుంటే మంచి జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఇష్టదైవాన్ని పూజించాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే దేవాలయం వద్ద పలువురు భక్తులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >