Posted on 2024-07-21 17:11:50
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట 2011 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు గురుపౌర్ణమి రోజున గురువులకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానమును ఇవ్వడం అనేది మనందరికీ తెలిసినదే గురు పౌర్ణమి రోజున గురువులను పూజించుకోవడం ద్వారా నాటి విద్యార్థులు వారి యొక్క ఔనత్యంను చాటుకున్నారని ఆనాటి ప్రధానోపాధ్యాయులు చిట్యాల ఆనందం తెలియజేశారు 14 సంవత్సరాల తర్వాత అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ ఇప్పటికీ వెన్నంటి ఉన్నటువంటి కౌన్సిలర్ కల్లూరు రేణుక రాజు ఉపాధ్యాయులు చిట్యాల ఆనందం మేకల పావని దాసరి ప్రభాకర్ డాక్టర్ జనపాల శంకరయ్య పులి రాజా గౌడ్ బోయన్న నారాయణ ఓరగంటి భాస్కరా చారి చీటి శ్రీలత కూతూరి కరుణాకర్ రెడ్డి గోలి రాధా కిషన్ మెూతుకుల నారాయణ గౌడ్ హుస్సేన్ మరియు విద్యార్థులు పొలాస వెంకటేష్ రాకేష్ కాసర్ల ప్రసాద్ రాజు అరుణ రమ్య తదితరులు పాల్గొన్నారు
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >